జోడు డప్పుల్.. మోగే జోరు సప్పుల్.. యెంట యాట పిల్లల్.. నాటు కోడి పుంజుల్.. నీ తానకు బయలెల్లినమే ఓ మైసమ్మ.. అంటూ పాతనగరం శిగమూగింది. ఆషాఢం ఆఖరి ఆదివారం కావడంతో భాగ్యనగరమంతా బోనమెత్తింది. పోతురాజుల విన్యాసాల�
పల్లె, పట్టణం బోనం ఎత్తింది. గ్రామ దేవతల ఆలయాలకు భక్తజనం పోటెత్తింది. ఆషాఢమాసం చివరి ఆదివారం రోజున బోనాల పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్పేట, మూ డుచింతలపల్లి,
లష్కర్ బోనాల జాతర రెండోరోజు అంగరంగ వైభవంగా జరిగింది. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు సోమవారం అంబారీపై ఊరేగారు. సాయంత్రం తొట్టెల ఊరేగింపుతో వేడుక ముగిసింది. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారికి
ఆదిలాబాద్లో ఆషాఢ బోనాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని అతి పురాతనమైన పోచమ్మ ఆలయానికి తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి ఇష్టమైన గారెలు, అప్పాలు నైవేద్యంగా సమర్పించి ప్రత్
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచేది బోనాల పండుగ. ఊరూరా అన్ని వర్గాల వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకుంటారు. యేటా ఆషాఢమాసం మొదట్లో ప్రారంభమై నెలాఖరు వరకు బోనాలు కొనసాగుతాయి.
సికింద్రాబాద్ నుంచి గోల్కొండ వరకు.. నగరంలో ఎక్కడ చూసినా ఆషాఢ మాసం బోనాల సందడి కనిపిస్తున్నది. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించగా, గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో న�
Minister Talasani | హైదరాబాద్ నగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.