సిరిసిల్ల చేనేత కళాకారుడు హరిప్రసాద్ అద్భుత ప్రతిభ సిరిసిల్ల టౌన్, ఆగస్టు 6: వస్త్ర పరిశ్రమకు కేంద్ర బిందువైన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరోసారి తన అ
ముంబై : తన పెర్ఫామెన్స్ కోసం నగదుకు బదులు క్రిప్టోకరెన్సీని తీసుకునేందుకు అంగీకరించిన తొలి భారతీయ ఆర్టిస్ట్ గా రాపర్ రఫ్తార్ నిలిచారు. తాను బ్లాక్ చైన్ టెక్నాలజీని అమితంగా ఇష్టపడతానని, ఈ మ�
పిల్లల ఎదుగుదల కోసం దాదాపు రెండున్నర దశాబ్దాలు శ్రమించిన ఆ తల్లి.. తన కూతుళ్లిద్దరూ ఒక స్థాయికి వచ్చి, తమతమ ఉద్యోగాలకు వెళ్లడంతో.. ఒక్కసారిగా ఒంటరి అయిపోయారు. ఆ ఏకాంతాన్ని ఓ వరంగా మలుచుకొని, తనను తాను చిత్ర
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో కథానాయికగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. వైవిధ్యమైన ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులని ఎంతగానో అ
చేతికి ఎముక లేదన్నట్టు అడిగిన వారందరికి సాయాలు చేసుకుంటూ వెళుతున్నాడు సోనూ సూద్. గత ఏడాది తన సొంత ఖర్చుతో సేవా కార్యక్రమాలు మొదలు పెట్టిన సోనూ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సినిమాలలో విలన్ �
అందరూ చేత్తో బొమ్మలేస్తారు. కానీ, కేరళ యువతి స్వప్న అగస్టీన్ మాత్రం రెండు చేతులూ లేకపోయినా, కాలివేళ్ళతో కుంచె పట్టుకొని కళాఖండాలకు ప్రాణం పోస్తున్నది. తను ‘మౌత్ అండ్ ఫుట్ పెయింటింగ్ ఆర్ట్స్ అసోసియ