తెలంగాణ ప్రభుత్వం కార్మికులపైనా బెదిరింపులకు దిగింది. ‘విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం (డీమ్డ్ టర్మినేషన్)’ అంటూ జెన్కో యాజమాన్యం ద్వారా అనధికారిక ఉత్తర్వులతో ఒత్తిడి చేసింది.
శాసనసభ ఎన్నికల సమయంలో ఆర్టిజన్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని పలువురు కార్మికులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, ఖమ్మ�
విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మె ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. పాల్వంచ కేటీపీఎస్ ప్రాంగణంలో, మధిర డివిజన్ కార్యాలయంలో ఆర్టిజన్లు కొనసాగిస్తున్న సమ్మె.. ఆదివారానికి ఐదో ర
తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని విద్యుత్ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాలుగో రోజుకు చేరుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికులు విధులు బహిష్కరి�
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్ కార్మికులు బుధవారం ఉదయం నుంచి విధులు బహిష్కరించి చేపట్టిన సమ్మె పాల్వంచ కేటీపీఎస్లో గురువారం రెండో రోజుకు చేరింది.
ఈ నెల 14 నుండి నిర్వహించనున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ రామన్నపేట మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ఆవరణలో సమ్మె పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు.