బెంగళూరు: కర్ణాటకలో అక్రమంగా నివాసం ఉంటున్న 38 మంది శ్రీలంకన్లను ఆ రాష్ట్ర పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మంగళూరు నగరంలోకి వీరు అక్రమంగా ప్రవేశించారని పోలీస్ అధికారులు తెలిపారు. శ్రీలం�
కోల్కతా: గత రెండేండ్లలో 1300 ఇండియన్ సిమ్ కార్డులను చైనాకు పంపినట్లు గురువారం సరిహద్దులో అరెస్టైన ఆ దేశ జాతీయుడు దర్యాప్తు అధికారులకు తెలిపాడు. 2010 నుంచి నాలుగు సార్లు భారత్కు వచ్చానని, గురు�
దక్షిణాది ఫేమస్ నటుడు రాజన్ పి దేవ్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఆది, దిల్, ఒక్కడు, ఖుషి, గుడుంబా శంకర్ లాంటి సినిమాలలో నటించారు. 2019లో అనారోగ్యంతో మరణించారు. అయితే తండ్రి పేరు నిలబెట్
మిన్స్క్: అంతా హాలివుడ్ సినిమా తరహాలో జరిగింది. గ్రీసు రాజధాని ఏథెన్స్ నుంచి లిథువేనియా రాజధాని విల్నియస్కు 18 దేశాలకు చెందిన 171 మంది ప్రయాణికులతో వెళుతున్న ‘ర్యాన్ ఎయిర్’ విమానం బెలారూస్ మీదుగా వెళు
హైదరాబాద్ : పేకాట ఆడుతున్న తొమ్మిది మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఎల్బీనగర్ శీవగంగ కాలనీలో గుట్టుచప్పుడు క�
బ్లాక్మెయిల్| ఆమె మహిళా హెడ్ కానిస్టేబుల్. అతడో డీఎస్పీ. ఇద్దరు కొన్నిసార్లు కలుసుకున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని అతడిని బెదిరించడం మొదలుపెట్టింది. డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తూ వ
కోల్కతా: తాను నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా కొందరు బెంగాల్ రాజకీయ నాయకులు అరెస్టు కావడంపై నారద న్యూస్ వ్యవస్థాపకుడు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు మాథ్యూ సామ్యూల్ హర్షం వ్యక్తం చేశారు. నారదా టేపుల �
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం కోరనా నివారణలో విఫలమైందని ఆరోపించే పోస్టర్లు వేసినందుకు ఢిల్లీలో పలువురిపై కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ లో ఆ పోస్�
ముంబై: పండ్లు అమ్మే ఒక వ్యక్తి డాక్టర్ అవతారమెత్తాడు. కరోనా రోగులకు చికిత్స కూడా చేస్తున్నాడు. విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో నకిలీ డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని న�
హైదరాబాద్ : నీటిపారుదలరంగంలో సూపరింటెండెంట్గా పేర్కొంటూ క్లరికల్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసగిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడిని జయశంకర్ భూ�
ముంబై: వీధి కుక్కను చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగింది. బంగూర్ నగర్లో నివాసం ఉండే 31 ఏండ్ల ఇమ్రాన్ షా ఈ దారుణానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం అతడి బ�
రామగుండం : గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు చోరీ కేసులో పోలీసులు తాజాగా ముఠాలోని ఓ సభ్యుడిని అరెస్టు చేశారు. చోరీ సొత్తులోని సుమారు 20 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. గడిచిన మార్చి 24వ తేదీ రాత్రి గ్యాస్ సి�
ఏటీఎం దోపిడీ| నగరంలో రెండు రోజుల క్రితం కూకట్పల్లిలో జరిగిన ఏటీఎం దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. దోపిడీకి పాల్పడిన ఇద్దరిలో ఒకరిని అరెస్టు చేశారు.