పట్టణంలోని రాజీవ్నగర్కాలనీలో అనుమానాస్పదంగా మృతిచెందిన ఓ వ్యక్తి కేసుకు సం బంధించి వచ్చిన పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగానే హత్యకేసులో నింధితులు పట్టుబడ్డారు. ఆదివారం జడ్చర్ల పోలీస్స్టేషన్లో ఏర్�
రూ. 500 నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్వోటీ, మైలార్దేవ్పల్లి పోలీసులు పట్టుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రిం�
బిర్లా బ్లూ ఫ్లేమ్స్ లిమిటెడ్ పేరిట 26 ఏండ్ల క్రితం సిలిండర్ల కుంభకోణంలో ఏ-2 నిందితుడు, జగ్మితా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ చైర్మన్ అశోక్ బిస్వాస్ను ఎట్టకేలకు తెలంగాణ సీఐడీ పోలీసులు గురువారం అరెస్టు �