వేసవి సెలవుల్లో బంధువుల ఇంట్లో గడుపుదామని బయలుదేరిన బాలిక రోడ్డు ప్రమాదంలో మరణించింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. రహ్మత్నగర్లో నివాసి గురవయ్య కొబ్బరి బోండాల వ్యాపారి.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హుజూరాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు
ఇందిరానగర్ గ్రామానికి చెందిన వడ్లూరి గణపతి, దుర్గం చిన్నయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులను ఆదివారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పరామర్శించారు.
పరీక్ష రాసేందుకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థినికి చికిత్స చేయించి.. పరీక్ష రాయించి.. ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇంటర్ పరీక్ష రాసేందుకు శుక్రవారం విద్యార్థిని
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందితకు నస్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు.
బతుకుదెరువు కోసం వెళ్లిన దంపతులు రోడ్డు ప్రమాదంలో ఒక్కరోజు తేడాతో మృతి చెందారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మైలా రం గ్రామానికి చెందిన గడిపె రవి, లలిత దంపతులు. 23 ఏండ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లా�