Arjun Munda | లోక్సభ నాలుగో విడత నామినేషన్లకు మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉండటంతో అభ్యర్థులు పోటీపడి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఏప్రిల్ 18న మొదలైన నాలుగో విడత నామినేషన్లు ఏప్రిల్ 25న ముగియనున
Formers protest | దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘ఢిల్లీ చలో’ ఆందోళనలో భాగంగా శంభు సరిహద్దు వద్దకు భారీగా రైతులు చేరుకున్నారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే రైతులు ఇంక�
ఎంఎస్పీకి చట్టబద్ధతతో సహా పలు డిమాండ్ల సాధనకు ‘ఢిల్లీ చలో’ పేరిట ఆందోళన చేపట్టిన రైతులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన నాలుగో విడత చర్చలు విఫలం అయ్యాయి. కనీస మద్దతు ధర విషయంలో కేంద్ర సర్కార్ ఐదేండ్ల ప్లాన్న
Farmer Unions: రైతు సంఘాలతో సమావేశాలు పాజిటివ్గా ముగిసినట్లు కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మరోసారి రైతు సంఘాలతో భేటీ జరగనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మూడు రాష్ర్టాల్లో లెజిస్లేటివ్ పార్టీ నేతలను ఎన్నుకునేందుకు బీజేపీ శుక్రవారం పలువురిని కేంద్ర పరిశీలకులుగా నియమించింది.
Tribal Reservation | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణను మరోసారి మోసం చేసింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపు కుదరదు అని కేంద్రం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో కేసులు పరిష్కారం అయిన