బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) కోలీవుడ్ యాక్టర్ అర్జున్తో దిగిన సెల్ఫీని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఐశ్వర్య లక్ష్మ
దక్షిణాదిలో బిజీయెస్ట్ నటిమణులలో ఐశ్వర్య లక్ష్మీ ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం అని తేడా లేకుండా ప్రతీ భాషలో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది ఈ మలయాళ బ్యూటీ. గతేడాది అమ్ము, పొన్నియన్ సెల్వన్, మట్టి క�
ఖైదీ సినిమాతో బాక్సాపీస్ ను షేక్ చేశాడు కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఈ చిత్రంతో అగ్ర నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం కమల్ హాసన్ విక్రమ్ సినిమాను చేస్తున్నాడు.