వ్యాక్సినేషన్ సెంటర్లుగా పోలింగ్ బూత్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన న్యూఢిల్లీ, జూన్ 7: ‘మీరు ఎన్నికల సమయంలో ఎక్కడైతే ఓటు వేస్తారో.. అక్కడే ప్రస్తుతం కరోనా టీకా కూడా వేస్తారు’ అని ఢిల్లీ స
పాకిస్తాన్తో యుద్ధం వస్తే రాష్ట్రాలు సొంతంగా ట్యాంకులు కొనుగోలు చేసి పోరాడతాయా..? లేక కేంద్రంలోని ప్రభుత్వం ఆ పని చూసుకుంటుందా..? అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు
న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో అట్టుడికి పోతున్న దేశరాజధానికి శాశ్వత ఉపశమనం కలిగించే ప్లాన్ ఇది.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇందుకు స్కెచ్ గీశారు. ఢిల్లీ రాష్ట్ర ప్రజలందరికీ కరోనా టీకా వేయడం ఒక్కటే మార�
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో ఎల్డీఎఫ్ మరోసారి విజయం దిశగా దూసుకెళ్తున్నది. మొత్తం 140 స్థానాల్లో ఎల్డీఎఫ్ కూటమి 92, యూడీఎఫ్ కూటమి 44 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం పినరయి వ
మే చివరి నాటికి 44 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు : ఢిల్లీ సీఎం | దేశ రాజధాని ఢిల్లీలో మే చివరి నాటికి 44 ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
Aravind Kejriwal: ఆక్సిజన్ కొరత లేకుండా చూడటం కోసం కేంద్రం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. లేదంలో మహా విషాదం తప్పదని హెచ్చరించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి నాలుగో దశ తీవ్ర ఆందోళన రేపుతున్నది. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం సహాయం కో�