గాజా, వెస్ట్ బ్యాంక్లలోని పాలస్తీనీయులను తాత్కాలికంగా ఈజిప్ట్, జోర్డాన్ దేశాలకు తరలించాలనే ఆలోచనను అరబ్ దేశాలు తిరస్కరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ, గాజా ప్రజలు ని
గాజాలో కొనసాగుతున్న యుద్ధానికి ఏడాది పూర్తయినా, పరిష్కారం మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దుస్సాహసిక దాడితో మొదలైన ఘర్షణ దీర్ఘకాలిక యుద్ధంగా మారింది. నిజానికి దీన్ని యు�
కూటి కోసం అరబ్ దేశాలకు వెళ్లి తిరిగి రాలేక వందలాది మంది అక్కడే మగ్గిపోతున్నారని మార్క్ పబ్లికేషన్ వ్యవస్థాపకులు, సీఈవో మురళీ రామకృష్ణా రెడ్డి తెలిపారు.
అరబ్ దేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన సైబర్ నేరగాడిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ కవిత కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన నిశాంత్కుమార్ �
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి అరబ్ దేశాల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ సంవత్సరం శ్రీరామ నవమి శోభయాత్ర తీస్తే చంపేస్తామంటూ హెచ్చరించారు.