తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నాయకులు గురువారం విజయవాడలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావును కలిశారు. ఏపీ ప్రభుత్వం కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో విధివిధానాల రూప�
అమరావతి : ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీ ఫిట్మెంట్తో కొన్ని వర్గాలు మినహా మిగతా వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్సీపై నిరసన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు తోడుగా ఆర్టీ