భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా గ్రామాల్లో ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో రాము సూచించారు. మండలంలోని గర్షకుర్తిలో భారీ వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాన్ని పరిశీలించ
క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి తగిన చికిత్స అందేలా సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో శుక్రవారం శిక్షణ కా
బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతో రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్లోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక�
‘జిల్లావ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నందున అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి నిరంతరం పర్యవేక్షించాలి. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి’ అంటూ అధ�