ప్రజలు తమ సమస్యలపై చేసుకున్న వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మ�
ప్రజలు సమర్పించిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు క�
అర్జీదారుల సమస్యలపై ప్రత్యేక చొరవ చూపి అధికారులు సత్వరమే పరిష్కరించాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి సూచించారు. సోమవారం సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులు, వినతులు, అర్జీలు, సమస్యలను సంబంధిత శాఖ�
ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారానికి కృషి చేస్తామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్తో కలిసి అర్జీలను స్వీకరించార
ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను పరిష్కరించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని వికారాబాద్ కలెక్టర్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
గురుకుల సీట్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఇందల్వాయి సాంఘిక సంక్షేమ గురుకులంలో మిగిలిపోయిన సీట్ల కోసం శనివారం దరఖాస్తులు స్వీకరించగా, వందలాదిగా విద్యార్థుల తరలిరా�