కంచర్ల ఉపేంద్ర, అపర్ణాదేవి జంటగా రూపొందిస్తున్న చిత్రం ‘1920 భీమునిపట్నం’. నరసింహ నంది దర్శకుడు. కంచర్ల అచ్యుతరావు నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది.
వినాయక్ దేశాయ్, అపర్ణాదేవి జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధా మాధవం’. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గోనాల్ వెంకటేష్ నిర్మించారు. మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాల
Radha Madhavam | టాలీవుడ్లో పల్లెటూరు కథలు ఎప్పుడూ హిట్ ఫార్ములాయే. పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన మెజారిటీ ప్రేమ కథలు విజయాలు సాధించాయి. ఆ జానర్ చిత్రాలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మరో పల్లెటూ
Radha Madhavam | టాలీవుడ్లో పల్లెటూరు కథలు ఎప్పుడూ హిట్ ఫార్ములాయే. పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన మెజారిటీ ప్రేమ కథలు విజయాలు సాధించాయి. ఆ జానర్ చిత్రాలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మరో పల్లెటూ
పుడమికి పచ్చలహారం వేస్తున్న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ప్రముఖులు భాగస్వాములు అవుతున్నారు. తాజాగా మ�