అమరావతి,జూన్ 29:ఏపీ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం టోల్ గేట్ వద్ద పోలీసులు మంగళవరం భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి నెల్లూరు జిల్లా నాయుడుపేట
అమరావతి,జూన్ 29: విశాఖ మన్యంలో దారుణం చోటుచేసుకున్నది. ఆస్తికోసం సొంత తమ్ముడే అన్నను అత్యంత దారుణంగా హత్య చేశాడు. కత్తితో అతికిరాతకంగా నరికి చంపాడు. ఈ సంఘటన విశాఖ ఏజెన్సీ డుంబ్రిగుడ మండలం దేముడు వలసం గ్రామ�
అమరావతి,జూన్ 29:ఇద్దరు చిన్నారులను అతికిరాతకంగా హత్య చేశాడు ఓ సైకో.. అభం శుభం తెలియని చిన్నారులను వరసకు బాబాయి అయిన కాటూరి శ్రీనివాసరావు అనే సైకో కర్రతో ఇంట్లో తలుపులు వేసి అతిదారుణంగా హత్య చేశాడు.ఈ సంఘటన స
తిరుపతి,జూన్ 29: తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో జూలై 1వ తేదీ నుంచి అవుట్పేషేంట్,ఇన్ పేషంట్ సేవలు పునఃప్రారంభించనున్నారు. ఏపీలో జులై1నుంచి పలు జిల్లాల్లో కరొన కేసులు తగ్గుముఖం పట్టడంతో సడలింపు ఇచ్చింది ఏపీ సర్�
అమరావతి,జూన్ 29:విద్యార్థులు చెడు అలవాట్ల బారిన పడకుండా ఉంచేందుకు ఆంధ్ర ప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ స్కూల్స్ కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్,సిగరెట్లు అమ్మే షాపులు ఉండకూడదని వైద్�
అమరావతి,జూన్ 28: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో పలుజిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. కరోనా పాజిటివిటీ రేటు 5శాతం కంటే తక్కువ ఉన్నఎనిమిది జిల్లాలు అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నె
తిరుపతి, జూన్ 28: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ముగిశాయి. కోవిడ్ -19వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.ఉదయం 8:30 నుంచి 10:15 గటం
అమరావతి, జూన్ 25: ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి రాగల మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర,యానాం, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల
అమరావతి,జూన్ 24: దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 24 స్పెషల్ ట్రైన్ సర్వీసులను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 25 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్న�
తిరుపతి, జూన్ 22: శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం శ్రీదేవి, భూదే
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 74,453 శాంపిల్స్ పరీక్షించగా మరో 4,169 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్తో మరో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో గడచిన 24 గంటల్లో 8,376 మంది డిశ్చార్జ్ అయ్యా�