Kaleshwaram | రాష్ట్రంలోని రైతుల సమస్యలు, వ్యవసాయంపై ఆంధ్రా రైతుకున్న సోయి రేవంత్ సర్కార్కు లేకుండా పోయింది. తెలంగాణను సస్యశ్యామలంగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడంపై పక్క రాష్ట్ర రైతులు తల్లడ�
అదునుకు నాగార్జునసాగర్ నీరు అందకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయంటూ తెలంగాణ, ఏపీ రైతులు ఆందోళనకు దిగారు. దాములూరు మేజర్ పరిధి ఆంధ్రా ప్రాంత రైతులతోపాటు తెలంగాణలోని బోనకల్లు మండలం దేశినేనిపాలెం, అల్
Minister Achchennaidu | వైఎస్ జగన్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఏపీ రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
మిజ్గాం తుఫాను ప్రభావంతో అతలాకుతలమైన ఏపీ రైతాంగాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ ఆ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి ఆపాలన్న ఏపీ రైతుల పిటిషన్పై హైకోర్టు హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): పులిచింతల ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి చేయటాన్ని ఆపేలా ఆదేశాలివ్వాలని ఏపీకి చ