AP News | ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీరభ్కుమార్ ప్రసాద్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు డీవోపీటీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వ తేదీ వరకు ఆయన సర్వీసును పొడి�
Vijayanand | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఐఏఎస్ అధికారుల పోస్టింగ్ లలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పదవీకాలం జూన్ నెలాఖరుకు మ�
AP DGP | ఏపీలో పోలింగ్ రోజు, తరువాత మూడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా , రాష్ట్ర చీఫ్ సెక్రటరి జవహర్రెడ్డితో భేటి అయ్యారు.
అమరావతి: పీఆర్సీ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వేదిక కార్యాచరణ నోటీసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు పంపింది.
అమరావతి : ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం అవలంభిస్తున్న మొండివైఖరికి నిరసగా ఏపీ ఉద్యోగ ఐక్యకార్యచరణ సమితి నేతలు సమ్మె బాట పట్టనున్నారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు బుధ
ఏపీలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు.
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ నియామకం అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున�
ఉద్దేశపూర్వకంగానే కోర్టు ధిక్కరణ ఎన్జీటీలో పిటిషనర్ మరో అఫిడవిట్ హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎస్ అబద్ధాల కోరు అని, ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి సీమ ప్రాజెక్టు పనుల�
తిరుచానూరు, జూన్ 26: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ శనివారం కుటుంబ సభ్యులతో తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఘనంగా ఆహ్వానం పలికారు. �