BRS AP Chief | ముస్లిం మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ (YCP)సర్కార్ ముస్లిం మైనార్టీల పట్ల ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపుతుందని బీఆర్ఎస్ (BRS) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు .
ముస్లిం మైనారిటీలపై ఏపీలోని జగన్ సర్కార్ వివక్ష చూపుతున్నదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లిం మైనారిటీలను అన్ని విధాలుగా అండగా ఉంటామ�
BRS Party | ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసేది బీఆర్ఎస్ మాత్రమేనని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రగతినగర్ సుందరయ్య భవన్లో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తోట చ�
రాజ్యాం గ నిర్మాత డాక్టర్ అంబేదర్ ఆశయ సాధనకు బీఆర్ఎస్ కృషి చేస్తున్నదని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేరొన్నారు. దేశంలోనే తొలిసారిగా అంబేదర్ భారీ విగ్రహం ఏర్పాటు చేయ
Ravela Kishore Babu | దళితుల పట్ల నిబద్ధత కలిగిన నాయకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని ఏపీ భారత్ రాష్ట్ర సమితి నేత రావెల కిశోర్ బాబు అన్నారు. రూ.150కోట్ల వ్యయంతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, దళితులపట్ల గౌరవా�
అంకెల గారడీ, మాటల మాయాజాలం మినహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అంతా డొల్లతనమేనని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. ఎన్నికలే లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించారు తప్ప రాష్�