PM Modi | ఉగ్రవాదం (Terrorism) విషయంలో భారత్ రాజీపడబోదని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి స్పష్టంచేశారు. మలేషియా (Malaysia) పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం (Anwar Ibrhim) తో ప్రధాని భేటీ అయ్యారు.
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ మలేసియాలో పర్యటిస్తున్నారు. రెండు రోజులపాటు ఆయన మలేసియాలో ఉంటారు. ఈ మేరకు ప్రత్యేక విమానంలో శనివారం సాయంత్రం మోదీ మలేసియా చేరుకున్నారు.
అక్రమ వలసదారులకు మలేషియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధి కోసం ఆ దేశానికి వెళ్లి వివిధ కారణాల వల్ల అక్కడ చిక్కుకుపోయి స్వదేశానికి రాలేకపోతున్న చట్టవిరుద్ధ కార్మికులు, ఉద్యోగులు ఎలాంటి జైలు శిక్ష, జర�
థాయ్లాండ్-కంబోడియా కాల్పుల విరమణకు అంగీకరించాయని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రకటించారు. ఈ ఒప్పందం బేషరతుగా, వెంటనే సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.
Anwar Ibrahim:మలేషియా మాజీ ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీమ్ ఆ దేశ ప్రధాని అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో అక్కడ ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఆ దేశ చక్రవ