Paracetamol | కేంద్ర ప్రభుత్వం పారాసెటమాల్పై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేసింది. జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు విస్తృతంగా ఉపయోగించే ఈ ఔషధం నిషేధించబడిందన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని, అవి కేవలం పు
DAP | దేశీయ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశం 9.74 లక్షల టన్నుల డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP)ని దిగుమతి చేసుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత సంవత్సరానికి డీఏపీ దిగు�
Z Category Security | వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందు హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అప్నాదళ్ (ఎస్) నేత, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించినట్లు తెలుస్తున్నది. అంతకుముందు ఆమెకు వై కేట
ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Arvind) నిర్వాకాన్ని ఎండగడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ‘పసుపు బోర్డు.. ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు’ అని పేర్కొంటూ పసుపు రంగు ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఉన్న కక్ష పతాకస్థాయికి చేరింది. తెలంగాణ అంటేనే పగబట్టినట్టుగా బుసలు కొడుతున్నది. ఒక్క పైసా ఇవ్వం.. ఒక్క ఫ్యాక్టరీ ఇవ్వం.. అసలు తెలంగాణను అభివృద్ధే కానియ్యం..
న్యూఢిల్లీ: పసిడి దిగుమతిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితాలు మాత్రం వ్యతిరేకంగా వస్తున్నా యి. గతేడాది భారత్లోకి 651.24 టన్నుల పసిడి దిగుమతి అయింది. అంతక�
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక పూర్వాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు ఢిల్లీ, యూపీ వర్గాలు తెలిపాయి