దళితులు, వెనుకబడిన వర్గాలకు బీజేపీ వ్యతిరేకమని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. దళితులు, వెనుకబడిన వర్గాలకు హక్కులను, గౌరవాన్ని ఇవ్వడం ఇష్టం లేకనే కులగణన చేపట్టడం లేదని ఆయన ఆర�
బీజేపీ దళిత వ్యతిరేకి అని, ఆ పార్టీ దళితులను అవమానాలకు గురి చేసి దాడులకు పాల్పడుతున్నదని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. ఆదివారం ఆయన మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్�
బీజేపీది గాడ్సేయిజం అని, టీఆర్ఎస్ది అంబేద్కరిజం అని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి చెప్పారు. ఎన్నికలున్న ప్రాంతాల్లో జైభీమ్ - బడ్జెట్లో నై భీమ్, ఎన్నికల్లో జై కిసాన్ - బడ్జెట్లో నై కిసాన్ బీజేపీ విధా
దశాబ్దాల రిజర్వేషన్ల ఎత్తివేతకు కుట్ర దళితుల కోసం ఒక్క పథకం కూడా కేంద్రం ఎందుకు ప్రవేశపెట్టలేదు? దేశమంతా దళితబంధు అమలుచేయాలి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ సుబేదారి, జనవరి 27: కేంద్రంలో అధికారంలో ఉన్న �