ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇచ్చిన మాటకు అనుగుణంగా మూడు రోజుల క్రితం క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించడానికి తీర్మానం చేస�
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రం లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పద్మశ్రీ పురస్కారం అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచ్చిరాం ఆధ్వర్యంలో గురువారం పాలా
కరీంనగర్ : జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశాయి. కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ చౌక్లో సంబురాలు నిర్వహించార�
స్థానిక ప్రతినిధులకు పీఆర్సీ ఇవ్వడంపై కృతజ్ఞతలు సీఎం ఫొటోకు ఫోరం అధ్యక్షుడు సత్యనారాయణ క్షీరాభిషేకం హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల బలోపేతానికి సీఎం కేసీఆర్ కంకణబద్ధులై అడుగులు వ�
సీఎం కేసీఆర్ | దళితుల జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకం అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతగా నల్గొండ పట్టణంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి దళిత సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | మోడల్ ప్రొఫైల్ హెల్త్ కేర్ మోడల్ జిల్లాగా ములుగును ఎంపిక చేయడం సంతోషంగా ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.