సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ ఇంటి ఎదుట ఉమ్మడి ఆదిలాబాద్ జిల
రాష్ట్రంలో అంగన్వాడీల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లంతా ఉద్యమానికి నడుం బిగించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలనే డిమాండ్లతో తె�
అంగన్వాడీ కేంద్రం పైకప్పు పెచ్చులుడడంతో ఆరుగురు చిన్నారులు గాయపడిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్లో చోటుచేసుకుంది. రోజు మాదిరిగానే పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి రాగా, కేంద్రంల