అమరావతి: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమని పవన కళ్యాణ్ అన్నారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని కోరుకుంటున్నానని పవ�
National Green tribunal | ఏపీ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) సంచలన వ్యాఖ్యలు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చిన ఏపీ అధికారులను జైలుకు పంపొచ్చా అంటూ వ్యాఖ్యానించింది.
ఇంటర్ సప్లిమెంటరీ | ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆ రాష్ట్ర ఇంటర్మీయట్ బోర్డు పరీక్షల షెడ్యూల్ను ఇవాళ విడుదల చేసింది.
పవన్ కల్యాణ్ | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నీ జాబ్ క్యాలెండర్లో చేర్చాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎవరి తరం కాదు | శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరితరం కాదని, నీళ్లున్నంత వరకు విద్యుదుత్పత్తి చేసి తీరుతామని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
నేటి నుంచి కర్ఫ్యూ వేళల సడలింపు | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నేటి నుంచి కర్ఫ్యూ వేళలను సడలించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలింపునిచ్చింది.
ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు | రాష్ట్రంలోని దవాఖానల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.