భారత్, ఇంగ్లండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్ రసవత్తరంగా సాగుతున్నది. రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు అభిమానులను రంజింపజేస్తున్నది. గెలుపు కోసం కడదాకా కొట్లాడుతున్న వైనం టెస్టుల్లో మజాను �
భారత్, ఇంగ్లండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్ హాట్హాట్గా సాగుతున్నది. ఇరు జట్ల ప్లేయర్లు ఇప్పటికే నువ్వెంత అంటే నువ్వెంత అన్న తరహాలో మాటల తూటాలతో రెచ్చిపోతుంటే తాజాగా మరో వివాదం సిరీస్�
ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో మ్యాచ్ క్రమంగా భారత్ చేతుల్లోంచి జారిపోతున్నది. జీవం లేని పిచ్పై ఇంగ్లిష్ బ్యాటర్లు పరుగుల
ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్లో భారత్, ఇంగ్లండ్ మధ్య కీలక పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టుకు తెరలేవనుంది.
అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్లో భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. లార్డ్స్ టెస్టులో పోరాడి ఓడిన టీమ్ఇండియా ప్రస్తుతం ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-2తో వెనుకంజలో ఉన్నది.
ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్లో భారత్, ఇంగ్లండ్ మధ్య రసవత్తర పోరు జరుగుతున్నది. ముగిసిన మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్నది. మిగిలిన రెండు టెస్టుల్లో ఎలాగైనా గె
భారత్, ఇంగ్లండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి చారిత్రక లార్డ్స్ మైదానం వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టుకు తెరలేవనుంది. బర్మింగ్హామ్లో