మహాభారత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు నిర్మించిన ద్వారక నగరాన్ని దర్శించేందుకు ‘ద్వారకా సబ్మెరైన్ టూరిజం’ ప్రాజెక్టును చేపడుతున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.
పురాతన ఆలయాలు, శిల్పాలు, శాసనాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ నాగిరెడ్డి అన్నారు.
రాష్ట్రం ఏర్పాటు తర్వాత పురాతన ఆలయాల పునర్నిర్మాణం, నూతన ఆలయాల నిర్మాణం, కల్యాణ మండపాల నిర్మాణాలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ హిందువుల మనోభావాల పరిరక్షణకు కృషి చేస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే విఠల్
రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు ప్రభుత్వం పూర్వవైభవం తీసుకొస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఇనుపాముల శివారులో మల్లన్నగుట్టపై నూతనంగా నిర్మించనున్న పచ్చల
Mla Sudharsan reddy | నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరిక మేరకు మంగళవారం నర్సంపేట పట్టణంలోని పురాతన దేవాలయాలను దేవదాయ శాఖ స్థపతి వళ్లి నాయగం, దేవాదాయ శాఖ ఎస్ఈ మల్లికార్జున రెడ్డి సందర్శించారు.