Anand Mahindra | అది వైరల్ వీడియో కావచ్చు.. ఫన్నీ వీడియో కావచ్చు.. మరేదైనా కావచ్చు.. ప్రేరణ కలిగించే అంశం కావచ్చు.. రెగ్యులర్గా ఆయన పోస్టులు చేస్తూ నెటిజన్లకు ఎప్పుడూ టచ్లో ఉంటుంటారు.
900 మంది ఉద్యోగులను జూమ్ కాల్లో తీసేసిన ఘటనపై ఆనంద్ మహీంద్రా | బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్.. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. తన కంపెనీ ఉద్యోగుల్లో 900 మందిని ఒకే
కానీ మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ఇడ్లీ( Idli ice cream )ని చూస్తే మాత్రం అలాంటి పిల్లలు కూడా పరుగు పరుగున వచ్చి ఓసారి టేస్ట్ చేద్దామనుకుంటారు.
న్యూఢిల్లీ: ఆనంద్ మహీంద్రా.. ఈ బిజినెస్ టైకూన్ ఎంత ఎత్తుకు ఎదిగినా.. సోషల్ మీడియాలో సాధారణ జనంతో కనెక్ట్ అయ్యే పోస్ట్లు చేస్తుంటారు. ఆయన చేసే ట్వీట్లు ఎంతో ఆలోచన రేకెత్తించే విధంగా, ఎంతో సరదాగా క�
ఆనంద్ మహీంద్రా.. ఒక బిజినెస్ టైకూన్. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్. అంతే కాదు.. ఆయన సోషల్ సర్వీస్లో ఎంతో ముందుంటారు. ఆయన ఇప్పటిక వరకు ఎందరికో దారి చూపించారు. కష్టాల్లో ఉన్నవాళ్లు తన�