విశాఖపట్నం వేదికగా జరిగిన ఇండియన్ గోల్ఫ్ యూనియన్(ఐజీయు) టోర్నీలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన గోల్ఫర్లు సత్తాచాటారు. మొత్తంగా ఆరు పతకాలతో మెరిశారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రీడల్లో గురుకుల విద్యార్థులు అదరగొడుతున్నారు. టోర్నీ ఏదైనా…అద్భుత ప్రదర్శనతో పతకాలు కొల్లగొడుతున్నారు. బౌల్డర్హిల్స్, కంట్రీ క్లబ్ వేదికగా జరిగిన ప్రపంచ అమెచ్యూర్ గోల
సౌత్జోన్ టోర్నీలో ఏడు పతకాలు హైదరాబాద్, ఆట ప్రతినిధి: ధనవంతుల క్రీడగా పేరొందిన గోల్ఫ్లో మన రాష్ట్ర గురుకుల విద్యార్థులు అదరగొట్టారు. కోలార్(కర్ణాటక) వేదికగా జరిగిన సౌత్జోన్ గోల్ఫ్ టోర్నీలో గురు�