హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయస్థాయిలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)కు చెందిన గోల్ఫర్లు సత్తాచాటారు. హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్ వేదికగా జరిగిన 11వ సౌత్జోన్ నేషనల్స్ టోర్నీలో అమూల్య, అనూష, ముకుల్ పోడియం ఫినిష్ చేశారు.
క్యాటగిరీ-బిలో అమూల్య ఫస్ట్ రన్నరప్గా నిలువగా అనూష, ముకుల్ సెకండ్ రన్నరప్ దక్కించుకున్నారు.