డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల గడువు తేదీ పొడిగిస్తూ వర్సిటీ ఉన్నతాధికారులు బుధవారం నిర్ణయం తీసుకున్నారు.
డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్లో ఎంబీఏ హాస్పిటల్ హెల్త్కేర్ మేనేజ్మెంట్ (హెచ్హెచ్సీఎమ్) కోర్సును అందించడానికి నగరానికి చెందిన మూడు విద్యాసంస్థలతో అంబేద్కర్ వర్సిటీ అవగాహ�
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య ఘంటా చక్రపాణి రాజ్భవన్లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్కు వర్సిటీలో జరుగుతున్న అభి
బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం(బీఆర్ఏవోయూ)లో పదెకరాల స్థలాన్ని ప్రభుత్వం జేఎన్ఎఫ్ఏయూకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ వర్సిటీ ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్�
ఇండియా అండ్ ఇండోనేషియా వైస్ చాన్స్లర్ల ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సదస్సుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ సీతారామారావుకు ఆహ్వానం అందింది.