వచ్చే ఏడాది జనవరి 8 నుంచి హైదరాబాద్లో నిర్వహించే ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్లీనరీకి హాజరు కావాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావును టీయూడబ్ల్యూజే నేతలు ఆహ్వానించారు. అంబేదర్ వర్సిటీలో
బంజారాహిల్స్,ఆగస్టు 3: డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని పలు కోర్సుల్లో చేరేందుకు గడువును ఆగస్టు 16దాకా పెంచినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీతో పాటు ఎంఏ. ఎంకామ్. ఎంఎస్స�
హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విద్యాసంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పలు యూనివర్సిటీల పరిధిల్�
హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ డిగ్రీ ఫస్ట్, థర్డ్, ఫిప్త్ సెమిస్టర్ పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రెండో సంవత్సరం మూడో సెమి
ఖమ్మం: డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2021-22 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సులలో అడ్మిషన్లు పోందేందుకు ఈ నెల10వ తేది వరకు గడువు పొడిగించినట్లు రీజనల్ సెంటర్ డిప్యూటీ డైరక్టర్ డాక్టర్ డి సమ్మయ్య శ
ఖమ్మం : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సులలో అడ్మిషన్ల గడువును పొడిగించారు. రూ.200ల అపరాధ రుసుంతో ఈ నెల 28వ తేది వరకు గడువు పొడగించినట్లు ఖమ్మం రీజనల్ సెం�
Ambedkar Open University | డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ (బీఏ, బీకామ్,బీఎస్సీ)తో పాటు పీజీ (బీఎల్ఐఎస్సీ, డిప్లోమా) కోర్సుల్లో చేరడానికి గడువును సెప్టెంబర్ 3వరకు పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో త�
పరీక్ష వాయిదా | డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
మంత్రి ఎర్రబెల్లి | పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ.కె. సీతారామ రావు మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.