Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర నిర్దేశిత సమయం కన్నా వారం ముందే ముగియనుంది. వచ్చే బుధవారంతో ఈ యాత్ర పూర్తవుతుందని, ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక ఉన్నతాధికారి చెప్పారు.
జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జమ్ము నుంచి శ్రీనగర్కు వెళ్లే యాత్రికులు, శ్రీనగర్ నుంచి జమ్ముకి తిరిగి వచ్చే యాత్రికులు ప్రస్త�
వాతావరణ ప్రతికూలతతో అమర్నాథ్ యాత్రను ఆదివారం తాత్కాలికంగా నిలిపివేశారు. పహల్గాం, బాల్టాల్ మార్గాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అమర్నాథ్ యాత్ర వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారి నిలిచింది. జమ్ము,శ్రీనగర్ హైవేలో కొండ చరియలు విరిగిపడి పలు ప్రాంతాల్లో అమర్నాథ్ యాత్రికులు చిక్కుకుపోయారు. అమర్నాథ్ యాత్రకు భైంసా పట్టణానికి చెంద�
ఆదివారం పంజ్తరని, శేశ్నాగ్ ప్రాంతాల్లో ఆగి ఉన్న యాత్రికులను అనుమతించారు. వర్షాల కారణంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో మూడు రోజులపాటు యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.
అమర్నాథ్ యాత్ర మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ యాత్రకు 3.5 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. జమ్ము-కశ్మీర్ భగవతి నగర్ క్యాంప్ నుంచి ఈ యాత్రను లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం
పవిత్ర అమర్నాథ్ యాత్ర జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. దక్షిణ కశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తున కొలువుదీరే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు రానున్నారు.
Amarnath Yatra 2023 | మ్ముకశ్మీర్లో ప్రతి ఏటా నిర్వహించే అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది కూడా జూలైలో ప్రారంభం కానుంది. జూలై 1వ తేదీ నుంచి శ్రీ అమర్నాథ్ యాత్ర నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 62 రోజులపాటు యాత్ర