న్యూఢిల్లీ: నేషనల్ వార్ మెమోరియల్లో కలపడం పేరుతో అమర్ జవాన్ జ్యోతిని ఆర్పివేయడం తగదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ విమర్శించారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్య�
జాతీయ యుద్ధ స్మారకం వద్దనున్న జ్యోతిలో విలీనం ఇకపై అమర జవాన్ జ్యోతి ఉండబోదన్న ఆర్మీ వర్గాలు విలీన జ్యోతి వద్దే జవాన్లకు నివాళి అర్పించాలని సూచన చారిత్రక ఘట్టంగా అభివర్ణించిన కేంద్ర ప్రభుత్వం చరిత్రను
Amar Jawan Jyoti | పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు గుర్తుగా దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుతూ ఉండే అమర జవాన్ జ్యోతిని కేంద్ర ప్రభుత్వం ఆర్పేయనుంది. శుక్రవారం నాడు ఈ జ్యోతిని తీసుకెళ్లి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతిని ఇవాళ జాతీయ యుద్ధ స్మారకం వద్ద కలపనున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ప్రభుత్వం జాతి ద్రోహానికి పాల్పడుతోందని �
న్యూఢిల్లీ: అమరవీరులకు నివాళిగా నిలుస్తున్న అమర్ జవాన్ జ్యోతిని ఆర్పేస్తున్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతిని.. జాతీయ యుద్ధ స్మ�
Amar Jawan Jyoti | ఢిల్లీలో వెలుగుతుండే అమర జవాన్ జ్యోతి ఆరనుంది. 50 ఏళ్ల తర్వాత ఈ జ్యోతిని ఆర్పేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియా గేట్ వద్ద ఉండే ఈ జ్యోతిని నేడు అంటే శుక్రవారం ఆర్పేయనున్నారు.