నూతన సాంకేతిక పద్ధ్దతులు అందిపుచ్చుకొని వ్యవసాయరంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్, ప్రొఫెసర్ డాక్టర్ పి.రాఘురాంరెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులకు సూచి�
విద్యానిలయంగా నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామం ఎంతో ప్రఖ్యాతిగాంచింది. రాష్ట్రంలోనే ఏ గ్రామంలో విద్యాసంస్థని నెలకొల్పని సమయంలో 1963 నుండే ఇక్కడ ఎన్నో విద్యాసంస్థలు పాలెం గ్రామ న�
కేయూ నుంచి దూరవిద్య పూర్తి చేసిన విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని దూరవిద్య కేంద్రం డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. 30 ఏళ్లుగా ఉత్తర తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఎంపిక చేసిన క
ఉస్మానియా యూనివర్సిటీ : ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళ నాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కళాశాలలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల