కూకట్పల్లి కల్తీకల్లు (Kalthi Kallu) ఘటనలో మరొకరు చనిపోయారు. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న గంగమణి మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది.
Nizamabad | మహారాష్ట్రలోని సతారా జిల్లా పరిధిలో ఉన్న ఓ ఫార్మా కంపెనీలో అక్రమంగా మత్తు పదార్థం (అల్ఫ్రాజోలం) తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య వెల్లడించారు.
Alprazolam | నిర్మల్( Nirmal district) జిల్లా కేంద్రంలో రూ.43 లక్షల విలువ చేసే అల్ఫాజులం(Alprazolam), క్లోరోహైడ్రేట్ను ఎక్సైజ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Alprazolam | సంగారెడ్డి జిల్లాలో రూ. కోటి విలువ చేసే 2.6 కిలోల ఆల్ప్రాజోలం అనే డ్రగ్ను పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్రగ్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ చెన్నూ
Alprazolam | నార్కొటిక్ అధికారులు, సంగారెడ్డి పోలీసులు సంయుక్తంగా రైడ్ చేసి అల్ప్రాజోలమ్ తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు. సంగారెడ్డి జిల్లాలోని కులబ్గుర్లో అల్ప్రాజోలమ్ తయారు చేస్తున్నట్లుగా సమాచారం అం�
అత్యంత హానికర డ్రగ్ ఆల్ఫ్రాజోలం వ్యాపారంతో రూ.కోట్లు కూడగట్టుకున్న డ్రగ్ వ్యాపారి గుట్టు రట్టు చేశారు టీన్యాబ్ పోలీసులు. ఇటీవల ఈ డ్రగ్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడిన సుక్క నర్సింహాగౌడ్, అతడి కొడ�
సంగారెడ్డి జిల్లాలో (Sangareddy) డ్రగ్ మాఫియా గుట్టురట్టయింది. జిల్లాలోని జిన్నారంలో యాంటీ నార్కోటిక్ పోలీసులు-సంగారెడ్డి జిల్లా పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.