BJP And Tipra Motha Workers Clash | ప్రధాని మోదీ మన్ కీ బాత్ ప్రసారం సందర్భంగా బీజేపీ, మిత్రపక్షం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పలు బైకులు, కార్లు ధ్వంసమయ్యాయి. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితి
ఈ నెల 20న జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ‘మిత్రుల’ బెడద తప్పడం లేదు. పొత్తు ఉన్నప్పటికీ 29 నియోజకవర్గాల్లో ప్రధాన కూటముల మధ్య స్నేహపూర్వక పోటీ కొనసాగుతున్నది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న
Maharashtra Polls | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్ణయించింది. అయితే మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు.
DMK finalises Lok Sabha seats | తమిళనాడులోని అధికార డీఎంకే, మిత్రపక్షాలైన కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలతో లోక్సభ సీట్లు ఖరారు చేసింది. మొత్తం 40 లోక్సభ స్థానాలకుగాను 21 స్థానాల్లో డీఎంకే పోటీ చేయనున్నది.
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానుండటంతో సార్వత్రిక ఎన్నికల సమరానికి కాషాయ పార్టీ సన్నద్ధమైంది. వంద మంది లోక్సభ అభ్యర్ధుల జాబితాను ఇప్పటికే బీజేపీ ఖరారు చేసింది.