మహా నగర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యమని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా అన్నారు. శనివారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి,
ఏండ్ల తరబడి చేసిన పోరాటాలు, ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తొమ్మిదేండ్లుగా తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ దేశం ముందు తలెత్తుకొని నిలబడింది. ఇప్పుడు దేశానికి తెలంగాణ అనేక అంశాల పట్ల ఒక మార్గదర్శక�
పాలకుర్తి నియోజకవర్గంలో ప్రధాన కేంద్రమైన తొర్రూరు మేజర్ పంచాయతీ స్థాయి నుంచి డివిజన్ కేంద్రంగా, మున్సిపాలిటీగా ఉన్నతీకరించడంతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. వరంగల్ - ఖమ్మం ప్రధాన హైవే పై వాణిజ్య, వ�
తెలంగాణ ఏర్పాటు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చేసింది. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన ప్రగతి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పరుగులు పెడుతున్నది. జూరాల, కోయిల్సాగర్ సాగునీటి రా
ఎనిమిదేండ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధపెట్టడంతో యావత్ తెలంగాణకే తలమానికంగా రూపుదిద్దుకొంటున్నది.