Asian Games | ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత అథెట్లు దుమ్మురేపుతున్నారు. సెంచరీ కొట్టడమే లక్ష్యంగా చైనాలో అడుగుపెట్టిన భారత బృందం.. ఇప్పుడా సంఖ్యను అవలీలగా దాటేసింది. ఇప్పటికే మనవాళ్లు 95 మెడల్స్ ఖాతాలో వేస�
భారత యువ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్శెట్టి అప్రతిహత విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. టోర్నీ ఏదైనా టైటిల్ తమదే అన్న రీతిలో ఈ ద్వయం వరుస విజయాలతో దూసుకెళుతున్నది.
అజంతా బజాజ్ స్మారక ఆల్ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో రోహన్ గుర్బాని విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో రోహన్ 21-13, 23-21తో సిద్ధాంత్ గుప్తాపై విజయం సాధించాడు.
ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో లక్ష్మిసాయి ఆరాధ్య రన్నరప్గా నిలిచింది. బీహార్లో జరిగిన ఈ టోర్నీ అండర్-13 బాలికల సింగిల్స్ ఫైనల్లో ఆరాధ్య 10-21, 10-21తో కర్ణాటకకు చెందిన శైని చే