RS Praveen Kumar | తన కవితలు, బొమ్మలతో సమాజాన్ని కదిలించి, ఆలోచింపజేసిన దివంగత ప్రముఖ తెలుగు కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నివాళులర్పించారు.
అలిశెట్టి ప్రభాకర్ చనిపోలేదు. ఇప్పుడతని స్మృతి వర్తమాన జీవితమే. మరణాన్ని ఓటమి పాలుచేసిన కవిత్వ జీవితం తనది. అతని కవిత్వం తంగేడు వనం. పాఠకునిలో ఎప్పటికీ అనులోమ విలోమాలను శ్వాసిస్తూ.. జీవితాన్ని నిలదీస్త�
పద్దెనిమిదేళ్ల వయస్సులో
ప్రణయభావాలతో ఊహల్లో విహరించకుండా
వేదనాభరితమైన తన కవితాక్షరాలను
బాధల పలకపై దిద్దుకుంటూ..
‘ఎల్లలు లేని కవితాకాశంలో
ఎవరెవరి బాధలైనా రాస్తా,
క్షమించండి నా ఒక్కడివి మాత్రం దాస్తా�
పగలు రాత్రి ఆస్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా/ మాడిపోకుండా ఉండగల్గిన మానవాతీతుణ్ణి’ అని ప్రకటించుకొన్న అలిశెట్టి ప్రభాకర్ అభాగ్యుల గొంతుకగా తన కవిత్వాన్ని మలిచిన ప్రజాకవి.
తన కవితలు, బొమ్మలతో సమాజాన్ని కదిలించి, ఆలోచింపజేసిన దివంగత ప్రముఖ తెలుగు కవి అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. వ్యక్తులపై ద్వేషం చిమ్మకుండా, హింసను ప్రేరేపించకుండా అం�
‘ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ 35వ జాతీయ పుస్తక ప్రదర్శనకు ఆబాలం గోపాలం తరలివస్తోంది. తెలుగు రాష్ర్టాలతోపాటు దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రచురణ కర్తలు ఏర్పాటు చేసిన స్టాళ్లలో కొలువుదీర