తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా బీసీ బంద్ ప్రశాంతంగా జరిగింది. అన్ని పార్టీలకు చెందిన బీసీ నేతలు రేణిగుంట లోని టోల్గేట్ వద్ద నుండి పదుల సంఖ్యలో బైకులపై ర్యాలీగా అలుగునూర్ చౌరస్తా వరకు చేరుకొని ధర్నా చేశారు.
మాదిగ సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు మంత్రులకు ఆరుగురు ఎమ్మెల్యేలకు కరీంనగర్ జిల్లా అలుగునూర్ ఏఎంఆర్ కన్వెన్షన్ హాల్లో జూన్ 29న మాదిగ మాదిగల ఆత్మీయ సన్మానం కార్యక్రమం నిర్వహించనున్నట
అల్గునూర్ గ్రామంలో మద్యం మాఫియా రాజ్యమేలుతోంది. నగరం నిద్రపోతున్న వేళ.. వారి మద్యం సామ్రాజ్యం మేల్కొంటోంది. అల్గునూర్ చౌరస్తా అంతా మాదే అన్నచందంగా వారి ఆగడాలు రోజురోజుకు పెట్రేగిపోతున్నాయి. వారికి అధిక�