స్వదేశంలో వరుస సిరీస్ విజయాలతో జోరు మీదున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో బిగ్ఫైట్కు సమాయత్తమైంది. ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్పై టీ20, వన్డే సిరీస్లు నెగ్గిన టీమ్ఇండియా నేటి నుంచి ఆసీస్తో ప్రతిష్ఠాత్�
పొట్టి ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో మేటి జట్టుతో మెరుగైన ప్రాక్టీస్ కోసం నిర్వహిస్తున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ చివరి దశకు చేరుకుంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, భారత్ చెరొకటి చేజిక్కిం�
మూడో వన్డేలో చెమటోడ్చి నెగ్గిన భారత్ 3-0తో సిరీస్ కైవసం గిల్ సూపర్ సెంచరీ సికందర్ పోరాటం వృథా తొలి రెండు మ్యాచ్ల్లో అలవోకగా నెగ్గిన టీమ్ఇండియాకు మూడో వన్డేలో జింబాబ్వే గట్టి పోటీనిచ్చింది. శుభ్మ�
జింబాబ్వేలో టీమ్ఇండియా పర్యటన 15 మందితో జట్టు ప్రకటన న్యూఢిల్లీ: గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లోకేశ్ రాహుల్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. వచ్చే నెలలో జింబాబ్వేతో జరుగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్
బోణీ కొట్టేనా.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. సకల సౌకర్యాలు.. సరైన సంపత్తి అందుబాటులో ఉన్నా.. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ సూపర్ కింగ్స్ ఒక్కసారి కూడా టైటిల్ పట్టలేకపోయాయి. గత కొన్ని �
బెంగళూరు: గాయం నుంచి తిరిగి కోలుకున్న ఆల్రౌండర్ అక్షర్ పటేల్ టెస్టు జట్టులోకి వచ్చాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తప్పించి అతడి స్థానంలో అక్షర్ను తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపా�