బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఇప్పుడు అభిమానులే కాదు మిగిలిన నిర్మాతలు కూడా వేచి చూస్తున్నార
టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ (Balakrishna) , డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్ లో చేస్తున్న చిత్రం అఖండ (Akhanda) . వీరిద్దరి కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది.
లాక్డౌన్ విరామం వల్ల తన జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పింది కథానాయిక ప్రగ్యాజైస్వాల్. ఏకాంతంగా గడపడం వల్ల తనలోని శక్తిసామార్థ్యాల్ని బేరీజు వేసుకునే అవకాశం దొరికిందని తెలి
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అఖండ’. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రగ్యాజైస్వాల్ కథానాయికగా నటిస్తోంద�
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. కడప పరిసర
అభిమానులే నా ప్రాణం అంటున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈయనకు ఫ్యాన్స్ అంటే ఎంత యిష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే బాలయ్యను కూడా అభిమానులు మా బాలయ్య అంటూ నెత్తిన పెట్టుకుంటారు. వాళ్ళకు ఏ చిన్న కష్�
అఖండ.. ఇప్పుడు బాలయ్య అభిమానులకు ఇది తారకమంత్రం అయిపోయింది. సినిమా ఎలా ఉండబోతుందనేది పక్కనబెడితే టీజర్ తోనే సంచలనాలు రేపుతున్నాడు బాలయ్య. ఈయన సినిమాలకు సాధారణంగా యూ ట్యూబ్ లో రికార్డులు రావు.. అంత దూరం కూ�
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్టు అఖండ. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి వస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి
నందమూరి హీరో గెస్ట్ రోల్ | సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బాలయ్యతో బోయపాటి శ్రీను చేస్తున్న సినిమా అఖండ. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు భారీ విజయం సాధించడంతో ఇప్పుడు అఖండ చిత్రంపై కూడా
అఖండ సినిమా కోసం బోయపాటి దాదాపు రూ.70కోట్లు బడ్జెట్ అడిగినట్లు తెలుస్తోంది. కేవలం యాక్షన్ సీన్ల కోసమే దాదాపు రూ.30 కోట్లు ఖర్చు పెట్టాలని బోయపాటి ప్లాన్ చేశాడని సమాచారం.