Tirumala | లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల(Tirumala) లోని నాదనీరాజనం వేదికపై ఆదివారం ఉదయం నిర్వహించిన 6వ విడత అయోధ్యకాండ(Ayodhyakanda) అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది.
తిరుమల : కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జనవరి12వ తేదీ ఐదవ విడత అఖండ బాలకాండ పారాయణం నిర్వహించనున్నది టీటీడీ. ఇందులోభాగంగ�
తిరుమల:తిరుమలలో జరుగుతున్న భగవద్గీత ప్రవచనం 2022, జనవరి 13వ తేదీన ముగియనుంది. అదేరోజున సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం నిర్వహించనున్నారు. భగవద్గీత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు 2020 సెప్