రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా పువ్వాడ అజయ్కుమార్ బాధ్యతలు చేపట్టి రేపటితో మూడేండ్లు పూర్తవుతున్నది. ఈ మూడేండ్ల కాలంలో ఉమ్మడి ఖమ్మంజిల్లా ప్రగతిపథంలో దూసుకెళ్లింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలన�
‘పట్టణ ప్రగతి’లో చేపట్టిన ప్రతి పనినీ పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. నగరంలోని పలు డివిజన్లలో గురువారం బైక్పై విస్తృతంగా పర్యటించిన ఆయన.. పారిశుధ్య పనులను పరిశీ�
ఖమ్మంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కాషాయ నేతల కుట్రలు అందుకే సీఎం కేసీఆర్, మంత్రి అజయ్పై తప్పుడు విమర్శలు టీఆర్ఎస్పై అనవసర ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెబుతాం ఖమ్మంలో టీఆర్ఎస్ నేతల నిరసన.. బండి సంజ
మంత్రి పువ్వాడపై బురద చల్లాలని చూస్తే సహించం బండి సంజయ్పై మండిపడిన ఖమ్మం టీఆర్ఎస్ నేతలు ఖమ్మం, మే 16 : ప్రశాంతంగా ఉన్న ఖమ్మం నగరంలో బీజేపీ నాయకులు కులాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకోమని మా�
రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి రెండు జిల్లా అధికారుల సమీక్షలో మంత్రులు గంగుల, పువ్వాడ ఖమ్మం, మే 14: రైతులు ఇబ్బందులకు గురి కాకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్�
బ్లాక్మెయిల్ రాజకీయాలకు ఖమ్మం ప్రజలు భయపడరని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ప్రశ్నించేతత్వం, నిజాయితీగల వ్యక్తిత్వం జిల్లా ప్రజల సొంతమని చెప్పారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రే�
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి పువ్వాడ, ఆయన సతీమణి వసంత లక్ష్మి, కుమారుడు