ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పరిధిలో పనిచేసే అధికారులకు హెచ్ఆర్ఏ పెంపును కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
AP News | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఎస్లో అఖిల భారత సర్వీస్ అధికారులకు ప్రభుత్వం జమ చేసే వాటాను భారీగా పెంచింది. ఎన్పీఎస్లో ప్రభుత్వం జమ చేసే వాటాను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచింది.
ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆడిటింగ్ అవసరం లేని వారు తప్పుల్లేకుండా ఫామ్ 16, ఏఐఎస్ ఫామ్ వివరాలను సరిపోల్చుకుని తప్పుల్లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ‘ఏఐఎస్ ఫర్ ట్యాక్స్పేయర్' మొబైల్ యాప్ను ప్రారంభించింది. గూగుల్ ప్లే, యాప్ స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తమ టీడీఎస్/టీసీఎస్, వడ్డీ, డివిడెండ్లు, షేర్ లావాదేవీలు, పన్ను
బదిలీ చేయాలంటూ కేంద్రానికి సిఫారసు వారు నిష్పాక్షికంగా పనిచేయడమే తప్పట వారికి బీజేపీ సైద్ధాంతిక భావజాలం లేదట దీంతో తమ ప్రయోజనాలు నెరవేరట్లేదట బీజేపీకి అనుకూలమైన వాళ్లనే పెట్టాలట విపక్ష పాలిత రాష్ర్ట�