Mahindra | దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (Mahindra And Mahindra) చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సహా సంస్థలో పనిచేస్తున్న మరో 12 మంది ఉద్యోగులపై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా సంస్థ స్ప�
కార్లలో ఆరు ఎయిర్బ్యాగులు ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేయడం లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని తెలిప�
Safety Cars | ప్రస్తుతం కార్లు కొనాలనుకునే వారు సేప్టీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్, ఫ్యుయల్ మైలేజీ పైనా ఫోకస్ చేస్తున్నారని ఓ సర్వేలో తేలింది.
Akshay Kumar Ad: కార్లలో భద్రత కోసం ఆరు ఎయిర్బ్యాగ్స్ ఉండాలంటూ హీరో అక్షయ్కుమార్తో ఓ యాడ్ను రూపొందించారు. అయితే ఆ వాణిజ్య ప్రకటనను కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట
న్యూఢిల్లీ : వాహనాల్లో ఎయిర్ బ్యాగులకు సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటి వరకు వాహనాలకు రెండు బ్యాగులు తప్పనిసరి అని కేంద్రమంత్రి �
న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కార్లలో ముందు రెండు సీట్లకు ఎయిర్బ్యాగులు ఏర్పాటు చేయడం తప్పనిసరని స్�