విద్యుత్తు రంగం ప్రైవేటీకరణను నిరసిస్తూ జూన్ 26న దేశ వ్యాప్త సమ్మెకు అఖిల భారత పవర్ ఇంజినీర్ల సమాఖ్య(ఏఐపీఈఎఫ్) ఆదివారం పిలుపునిచ్చింది. విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల జాతీయ సమన్వయ కమిటీ(ఎన్సీసీఓఈఈఈ
యూపీలో రెండు డిస్కంలను ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ అఖిల భారత విద్యుత్తు ఇంజినీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్) శుక్రవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది.
ఢిల్లీలో కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) ప్రతినిధి బృందం గురువారం కలిసి వినతిప్రతం అందజేసింది.
ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన పీసర రత్నాకర్రావు మూడోసారి ఎన్నికయ్యారు. చెన్నైలో నిర్వహించిన ఫెడరేషన్ సమావేశం లో 23 రాష్ర్టాలకు చెందిన విద�
ప్రతిపాదిత విద్యుత్తు సవరణ బిల్లుతో సవాళ్లు తప్పవని, విద్యుత్తు రంగం ప్రైవేటీకరణతో ప్రజలపై అదనపు భారం పడనున్నదని అఖిల భారత పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది.
అదనపు భారాన్ని కేంద్రమే భరించాలి కోల్ఇండియా ధరకే సరఫరా చేయాలి కేంద్రం అసమర్థత వల్లే సంక్షోభం అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల్లో జోక్యం మోదీ సర్కారుపై ఏఐపీఈఎఫ్ విమర్శలు న