Sharda Sinha | ప్రముఖ జానపద గాయని (Folk singer) శారదా సిన్హా (Sharda Sinha) అస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబసభ్యులు ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి (Aiims Hospital) తరలించారు. ప్రస్తుతం ఎయిమ్స్ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నార�
కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం ఇక నుంచి 70 ఏండ్ల పైబడిన అందరికీ వర్తించనుంది. తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఢిల్లీలో వయో వృద్ధులకు ఆయుష్మాన్ భారత
Sitaram Yechuri | కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ (ఎం) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి (Sitaram Yechuri ) భౌతిక కాయాన్ని ఢిల్లీలోని పార్టీ కార్యాలయం నుంచి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రికి తరలిస్తున్నారు.
KCR | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) జాతీయ ప్రధాన కార్యదర్శి, సీతారాం ఏచూరి (Sitaram Yechury)) మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్ర శేఖర్ రావు(KCR) సంతాపాన్ని ప్రకటించారు. సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి, వి
ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) లాంటి సంస్థల సంఖ్యను తమ ప్రభుత్వం మూడు రెట్లు పెంచిందని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న కర్ణాటక పర్యటనలో ఘనంగా సెలవిచ్చారు.
తెలంగాణలో ఉన్న ఎయిమ్స్ దవాఖానను పేరుకే మంజూరు చేశాం తప్ప.. కనీస వసతులు కల్పించలేదని, ఆ దిశగా దృష్టి పెట్టలేదని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకొన్నది. లోక్సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు శుక్రవారం లిఖిత ప�