బీబీనగర్ ఎయిమ్స్లో ఎలక్ట్రిక్ వాహన సేవలను ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అహంతెం శాంతాసింగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను �
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో కామకేళి బాగోతం బయటకు వచ్చింది. ఇటీవల ఘటన జరగ్గా.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో శుక్రవారం చక్కర్లు కొట్టింది. భువనగిరి పట్టణానికి చెందిన ఓ మహ
యాదాద్రి భువనగిరి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్కు భూ బదలాయింపు చేయలేదని కిషన్ రెడ్డి పచ్చి �
Telangana | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వలేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించ
బీబీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని గాందీనగర్కు చెందిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీతో కలసి బీబీనగర్ ఎయిమ్స్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. ఈ ఒప్�
AIIMS | యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
బీబీనగర్ : మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్లో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డైరెక్టర్ వికాస్ భాటియా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిబ్బంది, విద్యార్థులందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ దేశం, సమా�
యాదాద్రి భువనగిరి : ప్రజలకు మానసిక ఆరోగ్య సేవలను అందించేందుకు అదేవిధంగా వ్యక్తిగత, కుటుంబ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి బీబీనగర్ ఎయిమ్స్లోని కమ్యూనిటీ మెడిసిన్ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ విభాగం
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని బీబీనగర్ వద్ద ఎయిమ్స్ ఏర్పాటు చేసి నేటికి ఏడాది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ తమిళ