ఆధునిక వ్యవసాయాన్ని పునర్నిర్వచించటానికి, పంట ఉత్పాదకతను అపూర్వస్థాయికి పెంచటానికి ‘నానో డీఏపీ’ అనే విప్లవాత్మక ఎరువును ప్రారంభించినట్టు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.
అనతి కాలంలోనే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని మీడియాలో వస్తున్న కథనాలను వింటూ ఉండేవాడిని. ఇప్పుడు ఆ అభివృద్ధిని కనులారా చూశా. అగ్రిటెక్ మేళాను సందర్శించి ఆధునిక పరికరాల పనితీరు గురించి తెలుసుకొన్నా. �
పలు రాష్ర్టాల నుంచి తరలివచ్చిన రైతులు వ్యవసాయ యూనివర్సిటీ, ఏప్రిల్ 22: ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో నిర్వహించిన అగ్రిటెక్ మేళాకు విశేష స్పందన లభించింది. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యం
Minister Niranjan reddy | యువత వ్యవసాయరంగం వైపు మళ్లాలని మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan reddy) సూచించారు. సాగును ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు రావాలని చెప్పారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జయశంకర్ వర్సిటీ ఆడిటోరియంలో
హైదరాబాద్ : భారతదేశంలో సమగ్రమైన వ్యవసాయ సేవలను రైతులకు అందించే అగ్రిటెక్ ప్లాట్ఫామ్ ప్లాట్ ఫామ్ డీహాత్ సిరీస్ డీ ఫండింగ్ రౌండ్లో 115 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించినట్లు ప్రకటించింది. ఈ రౌండ్�